అయితే కొన్ని దశాబ్దాలుగా మహారాష్టల్రో పెరుగుతున్న నగరీకరణ, గనులు, స్టీలు, విద్యుత్ కర్మాగారాలు, కర్ణాటకలోని ఆనకట్టలు, కేరళ, తమిళనాడులలో వ్యవసాయ భూముల కోసం అడవులను ఆక్రమించడంతోపాటు కాలు ష్యం కారణంగా సహ్యాద్రి అడవులు కుంచించుకుపోతున్నాయి.
1980లో పాండురంగ్ హెగ్డే ’Save western ghats'అనే ఉద్యమం మొదలు పెట్టారు. 20 చిన్న స్వచ్ఛంద సంస్థలు ఇందులో పాల్గొన్నాయి. ఈ ఉద్యమం వల్ల 1984లో కర్ణాటకలోని ‘సెలైంట్ వ్యాలీ’లో ఆనకట్ట నిర్మా ణాన్ని ఆపి వేసి, ఆ ప్రదేశాన్ని ‘నేషనల్ పార్కు’ గా ప్రకటించారు.
2006లో ‘ప్రకృతి’ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పరిచిన పాండురంగ్ హెగ్డే ఇప్పటికీ ఈ పర్వతశ్రేణిలోని అడవులను, పర్యావరణాన్ని సంరక్షించేందుకు కృషి చేస్తూనే ఉన్నారు.
No comments:
Post a Comment